ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష భేటీని నిర్వహిస్తోంది. పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆహ్వానం పంపారు. పార్లమెంట్ సమావేశాల్లో సహకరించాలని, అలాగే ప్రవేశపెట్టే బిల్లుల వివరాలను విపక్షాలకు అందించాలని కేంద్రం కోరనుంది. ఈ సమావేశాలు ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు, మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండు విడతల్లో జరగనున్నాయి....
28 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. నేడు అఖిలపక్ష భేటీ...
Bureau
January 27, 2026 06:52 AM
7 views
Related News
Baloch leader writes to Jaishankar: భారత్ భద్రతకు ముప్పు.. జైశంకర్కు బలోచ్ నేత సంచలన లేఖ
Jan 02
పేదలకు వరం సీఎంఆర్ఎఫ్
Jan 02
ఏఐతో న్యాయ వ్యవస్థలో భారీ మార్పులు
Jan 03
లిక్కర్ గ్యాంగ్కు 16 వరకు రిమాండ్
Jan 03
దక్షిణాది రాష్ట్రాల సమన్వయకర్త గా జీవీఎల్ నరసింహారావు నియామకం
Jan 29
Ad Slot (300x250)
రాశి ఫలాలు (Horoscope)
23 Mar 2026Classifieds
View All
LOCAL N