77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఏయూలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. బంగ్లా అధికారులకు, సిబ్బందికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో కలెక్టర్ సతీమణి, బంగ్లాలోని ఇతర అధికారులు, సిబ్బంది భాగస్వామ్యమయ్యారు
క్యాంపు కార్యాలయంలో పతకావిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్
Bureau
January 27, 2026 06:47 AM
8 views
Related News
భూ అక్రమాలకు చెక్
Jan 02
భోగాపురంలో సురక్షితంగా ల్యాండ్ ఎయిన్ ఎయిర్ ఇండియా విమానం
Jan 04
రెవిన్యూ, హోంమంత్రిని కలిసిన విఆర్వోల సంఘం ఉపాధ్యక్షుడు శంకర్
Jan 23
గతంతో పోలిస్తే భారత్ పట్ల దిగ్గజ సంస్థలు ఆసక్తి : సీఎం చంద్రబాబు
Jan 23
*జర్నలిస్టుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి: పోలీస్ కమిషనర్ శంఖబత్ర బాగ్చి*
Jan 25
Ad Slot (300x250)
రాశి ఫలాలు (Horoscope)
23 Mar 2026Classifieds
View All
LOCAL N