ఐపీఎల్ ఎల్ క్లాసికో ఈసారి పెద్ద మజా ఇవ్వలేదు. ఫైవ్ టైమ్ ఛాంపియన్ టీమ్స్ మధ్య సమరం వన్సైడ్ వార్గా జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్, సంజూ శాంసన్ సెంచరీ కారణంగా 207 పరుగులు చేస్తే, ఈ లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్ 104 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఇరు జట్ల టఫ్ ఫైట్ చూడొచ్చని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ముంబై ఇండియన్స్ ఏ దశలోనూ లక్ష్యం వైపు సాగుతున్నట్టు కనిపించలేదు.
సీఎస్కే చేతుల్లో చిత్తుగా ఓడిన ముంబై ఇండియన్స్...
Bureau
April 24, 2026 04:50 AM
6 views
Related News
పీవీ సింధు అరుదైన రికార్డు
Jan 23
న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్లో టీమిండియా జోరుకు బ్రేక్
Jan 29
న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత జట్టు కైవసం
Feb 01
ఆస్ట్రేలియా ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ విజేతగా కజకిస్థాన్ స్టార్ ఎలైనా రైబకినా
Feb 01
భారీ లక్ష్యాన్ని ఊదేసిన ఆర్సీబీ, గుజరాత్పై ఘన విజయం
Apr 25
Ad Slot (300x250)
రాశి ఫలాలు (Horoscope)
08 Jun 2026Classifieds
View All
LOCAL N