బ్రేకింగ్ న్యూస్
• మినిమం బ్యాలెన్స్‌పై రూ.19 వేల కోట్లు వసూలు • ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు..! • ఏపీలో సర్పంచ్ ఎన్నికలు • విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు • హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి

రెవిన్యూ, హోంమంత్రిని కలిసిన విఆర్వోల సంఘం ఉపాధ్యక్షుడు శంకర్

Bureau January 23, 2026 08:51 AM 7 views
రెవిన్యూ, హోంమంత్రిని కలిసిన విఆర్వోల సంఘం ఉపాధ్యక్షుడు శంకర్

దేవరాపల్లి దివ్యదర్శిని న్యూస్...
రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోంమంత్రి వంగలపూడి అనిత ను వీఆర్వోల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఈర్లె
శ్రీరామ్ మూర్తి, రాష్ట్ర వీఆర్వోల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోతల శంకరరావు గురువారం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. శంకరరావు మాట్లాడుతూ వీఆర్వోలు ఈ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న సమస్యలను
గురించి రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ కు వివరించినట్లు వెల్లడించారు. ఈ విషయంపై ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా వీఆర్వో సంఘం అధ్యక్షుడు శశిధర్, జిల్లా డివిజన్ అధ్యక్షుడు పెదబాబు, జిల్లా జనరల్ సెక్రెటరీ చిననాయుడు, తదితరులు ఉన్నారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

23 Mar 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```