* భారత స్టార్ షట్లర్ పీవీ సింధు అరుదైన రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ కెరీర్లో మొత్తం 500 మ్యాచ్ల్లో విజయాలు సాధించింది. ఇండోనేషియా మాస్టర్స్ 2026లో భాగంగా డెన్మార్క్ క్రీడాకారిణి లైన్ హోజ్మార్క్ను వరుస సెట్లలో ఓడించి ఈ ఘనతను సొంతం చేసుకుంది. బ్యాడ్మింటన్ చరిత్రలో మహిళల సింగిల్స్లో ఇప్పటి వరకు ఈ రికార్డును ఐదుగురు మాత్రమే అందుకున్నారు. ఇప్పుడు ఆరో ప్లేయర్గా సింధు నిలిచింది. భారత్ తరఫున ఈ ఘనత నెలకొల్పింది సింధునే
పీవీ సింధు అరుదైన రికార్డు
Bureau
January 23, 2026 09:26 AM
9 views
Related News
న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్లో టీమిండియా జోరుకు బ్రేక్
Jan 29
న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత జట్టు కైవసం
Feb 01
ఆస్ట్రేలియా ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ విజేతగా కజకిస్థాన్ స్టార్ ఎలైనా రైబకినా
Feb 01
Ad Slot (300x250)
రాశి ఫలాలు (Horoscope)
23 Mar 2026Classifieds
View All
LOCAL N