బ్రేకింగ్ న్యూస్
• మినిమం బ్యాలెన్స్‌పై రూ.19 వేల కోట్లు వసూలు • ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు..! • ఏపీలో సర్పంచ్ ఎన్నికలు • విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు • హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి

ఏ ఐ కాదు... మనం ఏఐని శాసించాలి  - ప్రధాని మోదీ 

Bureau February 21, 2026 05:10 AM 0 views
ఏ ఐ కాదు... మనం ఏఐని శాసించాలి  - ప్రధాని మోదీ 


-------------------------
 కొత్త సాంకేతికతను భారత్ అందిపుచ్చుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఏ ఐ ని ఉపయోగించుకోవడంపై దేశ యువత ఆసక్తి కనబరుస్తోందని తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ప్రధాని మోదీ గురువారం ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ... ఏఐ అనేది ఓ పరివర్తన శక్తి. దాన్ని దుర్వినియోగం చేస్తే పిత్వంసానికి దారితీస్తోంది. అదే సద్వినియోగం చేసుకుంటే పరిష్కారాలు చూపుతుంది. ఏఐ మనల్ని కాదు.... మనం ఏఐని శాసించాలని అన్నారు ప్రధాన మోడీ.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

23 Mar 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```