బ్రేకింగ్ న్యూస్
• పొదుపు మంత్రంతోనే ఆర్ధిక స్థిరత్వం - ప్రధాని సూచనలు పాటిద్దాం • రోలుగుంటలో విషాదం.. జ్వరంతో రెండేళ్ల బాలుడు మృతి నీలుబందలో పడగవిప్పిన విషజ్వరాలు: వైద్యం అందక మరో ఆరుగురు చిన్నారుల పరిస్థితి విషమం • స్కౌట్స్ అండ్ గైడ్స్ శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ గణబాబు  • పంచగ్రామాల ప్రజల ఆగ్రహం పేలబోతోంది • గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖ 

ఏ ఐ కాదు... మనం ఏఐని శాసించాలి  - ప్రధాని మోదీ 

Bureau February 21, 2026 05:10 AM 15 views
ఏ ఐ కాదు... మనం ఏఐని శాసించాలి  - ప్రధాని మోదీ 


-------------------------
 కొత్త సాంకేతికతను భారత్ అందిపుచ్చుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఏ ఐ ని ఉపయోగించుకోవడంపై దేశ యువత ఆసక్తి కనబరుస్తోందని తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ప్రధాని మోదీ గురువారం ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ... ఏఐ అనేది ఓ పరివర్తన శక్తి. దాన్ని దుర్వినియోగం చేస్తే పిత్వంసానికి దారితీస్తోంది. అదే సద్వినియోగం చేసుకుంటే పరిష్కారాలు చూపుతుంది. ఏఐ మనల్ని కాదు.... మనం ఏఐని శాసించాలని అన్నారు ప్రధాన మోడీ.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

08 Jun 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```