నాతవరం దివ్యదర్శని: నాతవరం మండలం ఎం.బీ.పట్నం గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగువారి ఆరాధ్యదైవం నందమూరి తారకరామారావ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు నాతవరం మండల టీడీపీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ తెలిపారు. ఈ కార్యక్రమం 29వ తేదీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించడం జరుగుతుందని అలాగే ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు r. హాజరుకానున్నారు అని అన్నారు.ఈ సందర్భంగా నాతవరం మండలంలోని అన్ని గ్రామాల నుంచి ఎన్డీఏ కూటమికి చెందిన టీడీపీ,జనసేన,బీజేపీ నాయకులు,కార్యకర్తలు, ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నందిపల్లి వెంకటరమణ కోరారు.
ఎం బి పట్నంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ
Bureau
January 29, 2026 02:22 AM
4 views
Related News
పది రోజులు గడవకముందే ఈ రోడ్డుపై గోతులు
Jan 27
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
Jan 29
ఎస్ బి పట్నంలో 10 లక్షల నిధులతో సిసి రోడ్లకు శంకుస్థాపన
Jan 29
మహిళల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం : మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యన్నారాయణమూర్తి
Feb 05
పాయకరావుపేటలో నియోజకవర్గంలో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు
Feb 05
Ad Slot (300x250)
రాశి ఫలాలు (Horoscope)
23 Mar 2026Classifieds
View All
LOCAL N