బ్రేకింగ్ న్యూస్
• మినిమం బ్యాలెన్స్‌పై రూ.19 వేల కోట్లు వసూలు • ఏపీ వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు..! • ఏపీలో సర్పంచ్ ఎన్నికలు • విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు • హిందూ ధర్మంపై దాడి జరిగితే ముక్త కంఠంతో ఖండించాలి

ఎం బి పట్నంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ

Bureau January 29, 2026 02:22 AM 4 views
ఎం బి పట్నంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ

నాతవరం దివ్యదర్శని: నాతవరం మండలం ఎం.బీ.పట్నం గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగువారి ఆరాధ్యదైవం నందమూరి తారకరామారావ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు నాతవరం మండల టీడీపీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ తెలిపారు. ఈ కార్యక్రమం 29వ తేదీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించడం జరుగుతుందని అలాగే ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు r. హాజరుకానున్నారు అని అన్నారు.ఈ సందర్భంగా నాతవరం మండలంలోని అన్ని గ్రామాల నుంచి ఎన్డీఏ కూటమికి చెందిన టీడీపీ,జనసేన,బీజేపీ నాయకులు,కార్యకర్తలు, ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నందిపల్లి వెంకటరమణ  కోరారు.

Share this story:

Related News

Ad Slot (300x250)

రాశి ఫలాలు (Horoscope)

23 Mar 2026

Andhra Pradesh

View All →

Telangana

View All →

Sports

View All →

Business

View All →
హోమ్
వార్తలు
కేటగిరీలు
షార్ట్ న్యూస్
ఈ పేజీ తెలుగులో ఉంది. దయచేసి దీనిని ఇంగ్లీషులోకి అనువదించండి. తాజా వార్తలు, విశ్లేషణలు మరియు వీడియోలను చూడండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుండి బ్రేకింగ్ న్యూస్. రాజకీయాలు, సినిమాలు, క్రీడలు మరియు వ్యాపార వార్తలు.
```